National News Networks

ఖుద్దుస్ నగర్ లో దారుణ హత్య

Post top

విజయవాడ:విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి వ్యవహారంలో పెద్దల పంచాయతీ వికటించిండంతో ఘటన జరిగింది. విజయవాడ చెందిన నవీన్, ఒంగోలుకు చెందిన యువతీ ప్రేమించుకున్నారు.  ఈ నేపధ్యంలో ఖుద్దుస్ నగర్ లో  ఇరువురి కుటుంబాలు పంచాయతీ జరుపుకున్నాయి.

ఆ సమయంలో మాటా మాట పెరిగి పెళ్ళికొడుకు అన్న జగదీష్ చేతిలో యువతి మేనమామ వరసైన శ్రీనివాస్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జగదీష్ పాత నేరస్తుడుగా పోలీసులు గుర్తించారు సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post Midle
Post bottom

Leave A Reply

Your email address will not be published.