National News Networks
Browsing Category

National

ఆదివాసి సమాజానికి..విశ్వ కోయ గోండి బాషా దినోత్సవ శుభాకాంక్షలు : కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు)

కోయ బాషా దినోత్సవ శుభాకాంక్షలు  తెలియజేసెన  కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు)  విశ్వ కోయ -- గోండి భాష దినోత్సవ సందర్భంగా... ప్రపంచీకరణలో భాగంగా మొదలైన భాష, సాంస్కృతిక విధ్వంసం ఆదివాసీలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది.…

కర్నాటక అసెంబ్లీలోకి గుర్తుతెలియని వ్యక్తి..

ఎమ్మెల్యే సీటులో దర్జాగా కూర్చున్న సామాన్యుడు. Updated on: Jul 15, 2023 | 13:28 PM కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ .. తాజాగా భద్రతా వైఫల్యం బయటపడింది. అసెంబ్లీలో ఓ వైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్‌…

చత్తీస్గఢ్ కాంగ్రెస్ దేనా ?

Gangadharao karam Updated on:july 09,2023-5:40 PM ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణా చత్తీస్ గఢ్ మధ్యప్రదేశ్ రాజస్ధాన్ మిజోరంకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిల్లో చత్తీస్ గఢ్ రాజస్థాన్…

బిజెపి గూటికి అవినీతి నేతల క్యూ..

కేసులన్ని గాలికి.. పార్టీలో చేర్చుకుంటూ పదవులు. written by-SRD KARAM బిజెపి 'వాషింగ్‌ పౌడర్‌ నిర్మా ' అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్ల సెటైర్లు.. 'దేశంలో తమ పార్టీలో ఉండే నాయకులు తప్పితే మిగతావారంతా అవినీతిపరులే.ఇతర…

హస్తం పార్టీని కలవరపెడుతున్నఅంతర్గత పంచాయితీలు..

Ravi Malothu Updated on: Jul 07, 2023 | 8:38 AM కర్నాటకలో గెలిచామని కాలర్‌ ఎగరేశారు.తెలంగాణ లోనూ సత్తా చాటుతామని.. ధీమా వ్యక్తం చేశారు. తీరా చూస్తే వ్యవహారం వేరేలా కనిపిస్తోంది. గాంధీభవన్‌లో ఎంత జోష్‌ కనిపిస్తోందో.. అదే స్థాయిలో నిరసన…

నడ్డాను కలిసిన పురందేశ్వరి

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను కలిశారు ఏపీ నూతన బీజేపీ చీఫ్ పురందేశ్వరి. రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం పట్ల నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై నేతలు చర్చించారు. భవిషత్తులో పార్టీ తరపున చేపట్టబోయే…

వ్యూహం మార్చిన కమలం పార్టీ.. జాతీయ స్థాయిలో అందుకే మార్పులు.. మినీ జమిలికే మొగ్గు!

focustv {public voice}  SRD KARAM మోదీని కలిసి బయటికి వచ్చిన కాసేపటికే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిపించాల్సిందిగా సీఎం కోరారంటూ జాతీయ మీడియాలో ఓ లీకేజీ వచ్చింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. తాజాగా ఆంధ్రప్రదేశ్…

ఐదు  వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

భోపాల్:ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.  మధ్యప్రదేశ్ లోని కమలాపతి-జబల్పూర్, ఖజురహో-భోపాల్-ఇండో ర్, మడ్ గావ్-ముంబై,ధార్వాడ్-బెంగుళూరు, హతియా-పాట్నా రూట్లలో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి.

ఎవరినీ వదల …ట్విటర్

న్యూఢిల్లీ:మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ లెగసీ వెరిఫైడ్ అకౌంట్లపై బ్లూ టిక్‌లను తొలగించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్,…