National News Networks
Browsing Category

AP

టీడీపీ లో పలువురు చేరిక

చంద్రబాబు పాలనతోనే అన్ని వర్గాలకు మేలు కిడారి శ్రావణ్ కుమార అరకులోయ:మండలంలోని చిన్నలబుడు పంచాయతీ హట్టగుడ గ్రామంలో  తెలుగు దేశం పార్టీ యువనేత కిల్లో శ్యామ్ ఆధ్వర్యంలో భవిష్యత్తు కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురవేయాలి: మాజీ మంత్రి గుండ

శ్రీకాకుళం:వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని జెండా ఎగురు వేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కోరారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 1985లో జరిగిన ఎన్నికలలో తొలిసారి…

దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

టీటీడీ ఈవో  ఎవి ధర్మారెడ్డి తిరుపతి:టీటీడీ నిర్మిస్తున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తయారవుతుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు.అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి పనులను…

చంద్రబాబు 14 ఏళ్ల పాలనే ప్రజలందరికీ పెద్ద నరకం

ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తిరుపతి:చంధ్రబాబు 14 ఏళ్ళ పాలనే ప్రజలందరికీ పెద్ద నరమకని గ్రహించిన ప్రజలే ఆయనను తరిమికొట్టారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. జగనన్న పాలనలో ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేకే నాలుగేళ్ల నరకం అంటూ…

వైసీపీ శ్రేణులు రాజీకి రమ్మని రాయబారాలు పంపుతున్నారు

వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు.. కడప జూన్ 27: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వైసీపీ శ్రేణులు రాజీకి రమ్మని…

ఎన్సీసీ క్యాడెట్లు మత్తు పదార్ధాలపై అవగాహన  ర్యాలీ

శ్రీకాకుళం:మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురజాడ విద్యాసంస్థల గాయత్రి కళాశాల ఎన్సిసి క్యాడెట్లు మునసబు పేట గ్రామంలో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలు మత్తు పదార్థాలకు బానిస కావద్దంటూ, అక్రమ…

యువత మత్తుకు బానిసలు కావద్దు

 జిల్లా సంక్షేమ అధికారి నరేష్   జగిత్యాల:యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని,బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారి నరేష్ సూచించారు.సీనియర్ సిటీజన్స్,దివ్యంగులు,ట్రాన్స్ జెండర్స్  జిల్లా శాఖ ఆధ్వర్యంలో…

కాంగ్రెస్ ధర్నా

విశాఖపట్నం:విశాఖలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు  ధర్నాకు దిగాయి.సాగరతీరా నికి మణిహారంగా నిలుస్తున్న రాజీవ్ స్మృతి భవన్ పేరు మార్పును తీవ్రంగా ఖండిస్తూ ధర్నా చేపట్టారు.రాజీవ్ స్మృతి భవన్ ను ఆర్కేబీచ్ సమీపంలో 2008లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్య…

గడప గడప కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే గంగుల బ్రిజెంద్ర రెడ్డి

చాగలమర్రి , జూన్ 26:చాగలమర్రి 3వ సచివాలయం పరిధిలోని 10,11వ వార్డు భవాని నగర్, కూలురు రస్తా లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆళ్లగడ్డ శాసన సభ్యులు  గంగుల బ్రిజెంద్రా రెడ్డి(నాని)పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ముస్లిం మైనార్టీ…

సీఎం జగన్ అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం.. పలు అంశాలను ఆమోదించనున్న మంత్రివర్గం

సెక్రటేరియట్ మొదటి బ్లాక్ లో కొనసాగుతున్న సమావేశం అమ్మఒడి, విద్యాకానుక పంపిణీకి ఆమోదం తెలపనున్న కేబినెట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదం తెలిపే అవకాశం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షత కేబినెట్ సమావేశం…