National News Networks
Browsing Category

Political

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 3000 కిలో మీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో…

సజ్జలపై వైఎస్ షర్మిల కామెంట్స్…

వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వేదికగా ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై కామెంట్ చేశారు. తెలంగాణలో తాను పార్టీ పెట్టిన మొదటి రోజు షర్మిలకు మాకూ ఏం సంబంధం లేదు అన్న వ్యక్తి…

ఏపీ వ్యాప్తంగా “జగనాసుర దహనం”

ఏపీ వ్యాప్తంగా "జగనాసుర దహనం"  చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా "దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం" అంటూ తెలుగుదేశం నిరసన తెలిపింది. సోమవారం రాత్రి 7 నుంచి 7గంటల 5 నిమిషాల వరకూ తెలుగుదేశం నేతలు, చంద్రబాబు…

భద్రాద్రి ఆలయ భూముల పై వివాదం

భద్రాద్రి ఆలయ భూములపై వివాదం నెలకొంది..అల్లూరి జిల్లా పురుషోత్త పట్నంలో ఆలయ సిబ్బందికి .. స్థానికులకు మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. చివరికి ఆలయ సిబ్బంది పై స్థానికులు దాడి చేయడం తో..వివాదం మరింత రాజుకుంది. భద్రాచలం సీతారాముల భూములపై…

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ స్కెచ్..

Telangana Assembly Election 2023: తెలంగాణలో రాజకీయ జాతర నడుస్తోంది. జాతర అంటే ఇంటికి చుట్టాలు వస్తారు కదా.. అలాగే పొలిటికల్ జాతరలోనూ చుట్టాలు క్యూకడుతున్నారు. ఢిల్లీ నేతలు రాష్ట్రాన్ని చుట్టేయబోతున్నారు. తెలంగాణ ఎన్నికల మహా సంగ్రామాన్ని…

జనసేన-బీజేపీ పొత్తు ఉన్నట్టా.? లేనట్టా.?

హైదరాబాద్, అక్టోబర్ 23: ఏపీలోనే కాదు తెలంగాణలోనూ బీజేపీ – జనసేన మధ్య పొత్తుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. పొత్తు ఉంటుందని ఇరువర్గాలు అంటున్నాయి. కానీ అధికారికంగా ఎవరూ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఇది వ్యూహాత్మకమా? లేదంటే ఎవరి దారి వారిదే అన్న…

సైకో పాలనలో సైకిల్‌ తొక్కినా నేరామేనా

focustv,in శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తల చొక్కాలు విప్పించి దాడికి పాల్పడటంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమేనా అని ఆగ్రహం వ్యక్తం…

తెలంగాణలో ఏపీ బీపీ.. సీమాంధ్రుల ఓట్లు కోసం పార్టీల పాట్లు

తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో జయాపజయాలను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు సీమాంధ్రులు. దీంతో పార్టీలన్నీ ఆ వర్గానికి దగ్గరయ్యేందుకు తమతమ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రభుత్వ వ్యతిరేకత తమకు బలంగా మారిందని... ఈ సమయంలో సీమాంధ్రులు కూడా సహకరిస్తే…

వైసీపీ కీలక నిర్ణయం.. ఈ నెల 26 నుంచి..

సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించిన కార్య‌క్ర‌మాల‌ను ఒక్కొక్క‌టిగా ఆచ‌ర‌ణ‌లో పెడుతున్నారు..ఇప్ప‌టికే జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వ సిబ్బందితో క‌లిసి పార్టీ నాయ‌కులు,కార్య‌క‌ర్త‌లు వెళ్తున్నారు.ఇక గ‌డిచిన…

స్వతంత్ర అభ్యర్థి గా… ప్రచారంలో దూసుకుపోతున్న ఆదివాసి “యువ” కెరటం అరేం ప్రశాంత్

మీ "అరేం"ను ఆశీర్వదించండి. స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారంలోదూసుకుపోతున్న,, ఆదివాసి "యువ" కెరటం"అరేం ప్రశాంత్" ఆదివాసీ యువతకు,బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించినప్పుడే…