నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 3000 కిలో మీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో…